15/12/2025
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే ప్రజల మద్దతు....🇸🇱🔥
కడపలో స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు....
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తిచేసుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుండి కేంద్ర కార్యాలయంకు పత్రాలను చేరవేసే కార్యక్రమంలో కడప నగరంలో భారీ ర్యాలీ....
జిల్లా పార్టీ కార్యాలయం నుంచి హెడ్ పోస్ట్ ఆఫీస్ వరకు సాగిన ర్యాలీ..
ర్యాలీలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రామచంద్రా రెడ్డి, డిసి గోవింద్ రెడ్డి,మేయర్ పాక సురేష్,ఆర్టీసీ మాజీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు...
హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద మహానేత డాక్టర్. వైఎస్ఆర్ కు పూలమాలవేసి ఘనంగా నివాళులు..
నియోజకవర్గల్లో పూర్తి అయిన సంతకాల సేకరణ పత్రాలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడ తాడేపల్లికు తరలింపు..
జెండా ఊపి విజయవాడ తాడేపల్లికు తరలించిన నేతలు..
రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్లకు పైగా సంతకాలు సేకరించారు..
మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ....
ప్రభుత్వానికి గుండెలు అదిరేలా కోటి సంతకాల సేకరణ..
అన్ని అమ్మేస్తున్న చంద్రబాబు..
99పైసలకే ప్రభుత్వ భూములను దోచిపెట్టారు..
లక్షల కోట్లు అప్పు చేసి ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చెయ్యలేదు..
వైద్య రంగాన్నే కాదు అనేకమైన వాటిని అనునాయులకు దోచి పెడుతున్న చంద్రబాబు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేధింపులు కక్ష సాధింపు చర్యలు చేస్తోంది..
ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ప్రజలే తీర్పు ఇస్తారు..
అన్నింటిని అమ్మేస్తున్న చంద్రబాబు..
ప్రజలకు అండగా ఉండే పార్టీ వైసీపీనే..
పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం కాకుండా పోరాటం చేస్తాం..
పేదల పక్షపాతి జగన్.. అందుకే రాష్ట్రంలో 17వైద్య కళాశాలల ఏర్పాటుకు కృషి చేసిన జగన్..
వాటిని ప్రయివేట్ పరం చెయ్యదాన్ని ప్రజలే తిప్పికొట్టాలి..
అన్ని వ్యవస్థలను నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం..
పేద విద్యార్థుల వైద్యులు కావాలని, పేదలకు మెరుగైన వైద్యం అందించాలని జగన్ తపన పడ్డారు..
కానీ కూటమి ప్రభుత్వానికి పేదలకు మేలు చేయాలనే ఆలోచన లేదు..
ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారు..
ప్రయివేట్ వ్యక్తులకు వైద్య కళాశాలలను కట్టబెడితే పెద విద్యార్థులకు ఉచితంగా సీట్ ఇస్తారా..
మోసపురితంగా ప్రజలను వంచెన చేసిన చంద్రబాబు.
ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షిచే కుటుంబం వైఎస్ కుటుంబం..
ప్రజా సమస్య.. పేద ప్రజల ఉద్యమం..
కాదని ప్రయివేట్ పరం చేస్తే ప్రజలే తిరగబడే పరిస్థితి వస్తుంది..
ప్రజా ఉద్యమం కోసం కదం తొక్కడం చంద్రబాబుకు గొడ్డలిపెట్టు..
గ్రామాల్లో పరిస్థితి మెరుగు పడుతుందని భావిస్తే కూటమి అధికారంలోకి వచ్చాక భిన్నంగా ఉన్నాయి..
గ్రామాల్లో చిచ్చు పెట్టి ఉద్రిక్త వాతావరణానికి తెరలేపారు..
ప్రతీ పనిలోనూ కమిషన్ ల పర్వం కొనసాగుతోంది..
ఏ రోజు ఎన్నికలు జరిగినా గెలిచేది వైసీపీ పార్టీనే..
జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మెడపట్టి బయటకు లాగుతాం..
రెండు లక్షల కోట్లకు పైగా అప్పు చేస్తే ఆ డబ్బులు ఎక్కడికి పోయాయి..
అభివృద్ధి ఒక ప్రాంతానికే పరిమితం చేస్తే మిగితా ప్రాంతాల పరిస్థితి ఏమిటి..
ఏ ఒక్క పథకానైనా సక్రమంగా అమలు చేస్తున్నావా చంద్రబాబు..
గొప్పలు చెప్పడం కాదు...
అమరావతికి వెచ్చించే నిధుల్లో కొంత భాగం ఖర్చు చేస్తే సంక్షేమ పథకాలతో మెడికల్ కాలేజీలు పూర్తి చెయ్యవచ్చు..
రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు..
కమిషన్ ల కోసం కక్కుర్తి పడుతూ ప్రభుత్వ ఆస్తులను దోచి పెడుతున్న జగన్..
ప్రజా ఆగ్రహంపై చంద్రబాబు కళ్ళు తెరిచి చూడాలి..
చంద్రబాబు పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని గ్రహించు..
ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నాయకులు, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, డివిజన్ ఇన్చార్జులు, జోన్ అధ్యక్షులు, డివిజన్ అబ్జర్వర్లు, జిల్లా మరియు నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.