02/02/2026
శ్రీ మానస దేవి సహిత శ్రీ జయదుర్గ ఆలయ 3వ వార్షికోత్సవం మరియు శ్రీ శాంకరీ దుర్గా పీఠం 20వ వార్షికోత్సవం సందర్భంగా, కిఫి హాస్పిటల్ (Kify Hospital) అధినేత, ప్రముఖ వైద్యులు శ్రీ డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి, వారు అందిస్తున్న విశేష వైద్య సేవలకు గాను ఘనంగా సత్కరించడం జరిగింది.
సమాజ సేవలో ఆధ్యాత్మికతను, ఆరోగ్యాన్ని జోడిస్తూ పూజ్యశ్రీ నాగబాబు గురువు గారు చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో అభినందనీయం. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి సేవలను గుర్తించి గౌరవించినందుకు నిర్వాహకులకు మరియు భక్త మహాశయులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
వైద్యో నారాయణో హరిః 🙏