12/04/2026
సెక్యులర్లు కూడా హిందువులే. సెక్యులర్లే, వారి అవివేకం వలన మతమార్పిడికి గురయ్యారు. సెక్యులర్ గా ఎలా మారారు అంటే, వారు తమంతట తాముగా సెక్యులర్లగా మారలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా, మనం 67 సంవత్సరాలు పాటు, వి*దేశీ*పాలనలోఉన్నాం కాబట్టే, మ*తంపేరుతో మనదేశం నుంచి రెండు దేశాలని వేరు చేస్తే, ఆ రెండు దేశాలు తమ మ*తదేశాలుఐతే, ఇదిహిందూ దేశం అవ్వాలి. కాని, భారతదేశం సెక్యులర్ దేశం ఎందుకు అయిందనేది ప్రతిభారతీయుడు తెలుసుకోవాలి. ఇంత అన్యాయం జరిగింది అని కూడా అనుకోకుండా 67 సంవత్సరాలు సెక్యులర్లుగా బతుకుతున్నారు హిందువులు. ఇది హిందువుల మనసు మీద కొట్టిన సెక్యులర్ దెబ్బ... అన్ని మ*తాలు సమానం అనుకునేది కేవలం హిందువులే..ఒక హిందువు తన స్నేహితులలో అన్ని మ*తాల వారిని కలిగి ఉంటారు. హిందూ స్నేహితుల కంటే వేరే మ*తస్తులనే, సెక్యులర్ హిందూ నమ్ముతాడు. సెక్యులర్ హిందూ తన సొంత గ్రంథాలైన వేదాలు రామాయణం మహాభారతం ఉపనిషత్తులు వంటివి చదవరు, తెలుసుకోరు. కాని వేరే వాళ్ళ ఆచారాలు వారి గ్రంథాల గొప్పవంటారు. వేరేవాళ్ళ గ్రంథాలలో గొప్పదనం వెతుక్కుంటూ ఉంటారు సెక్యులర్లు. వాళ్ళ పండగలని సెక్యులర్లు ఎంతో ఇష్టంగా వారితో కలసి జరుపుకుంటారు. కానీ తన సొంత హిందూ పండుగలని ఎగతాళిగా మాట్లాడతారు. ఇది మానసిక దౌర్భల్యం అని ఎప్పుడూ అనుకోకపోగా, దాన్నే గొప్పగా భావిస్తారు సెక్యులర్ హిందువులు. ఇది 67 సంవత్సరాల శాపగ్రస్త జీవితం వలన ఏర్పడిన మానసిక దౌర్భల్యం అని సెక్యులర్ హిందువులకు తెలియదు.
⭐⭐⭐మహర్షుల శాపకారణం వలన, హనుమంతుడు తనకి శక్తులులని మరచిపోయి చాలా సాధారణంగా జీవించాడు. తనవంతు కార్యాచరణ చేసే సమయానికి తన శాపవిమోచన జరిగి, శ్రీరాముడికి అండగా ఉన్నారు హనుమంతుల వారు. కాబట్టి సెక్యులర్ హిందువు మతం మారి ఉన్నా, తప్పకుండా తప్పు తెలుసుకుని, తిరిగి వస్తారు. ఎందుకంటే అక్కడ జరిగే అన్యాయాలని సహించలేరు. బయట మ+తం మారినా , లోపల హిందువు ఉంటాడు కాబట్టే.. సెక్యులర్ గా బతకడం శాపం తప్ప వేరేమి కాదని, సెక్యులర్లు గ్రహించాలని కోరుకుంటున్నాము.