01/05/2026
*రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం దుళ్ళ గ్రామం నందు కొలువైవున్నా శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలో టీడీపీ యువ నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. గోరంట్ల రవిరామ్ కిరణ్ గారు పాల్గొని అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆసిస్సులు తీసుకోవడం జరిగింది.*
*ఈ కార్యక్రమం లో దుళ్ళ గ్రామ అధ్యక్షులు సత్యనారాయణ ( మాస్టారు ) ముమ్మిడి దేవి నాగేశ్వరావు, కంటిపూడి శ్రీనివాస్, సూరపురెడ్డి భరత్, దొంతంశెట్టి నూకరాజు, యర్రా సత్యనారాయణ, ఆండ్ర ప్రసాద్, నులు బాలకోటేశ్వరరావు, గుత్తి సత్యనారాయణ మూర్తి, తోకల వీర రాంబాబు, గ్రంధి నూక చక్రరావు, పలివెల సుబ్బారాజు, పిల్లి చైతన్య, బూడిద వీర బ్రహ్మం, గుర్రపు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది.*